విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి

16155பார்த்தது
విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి
పండగ పూట కరెంట్ షాక్ తో యువరైతు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నాగరంతండ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అజ్మీరా వీరన్న(26)తనకు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో దున్నుతుండగా ప్రమాదవాశాత్తూ విద్యుత్ షాక్ తగిలి పడిపోవడంతో గమనించిన స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరన్న మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி