మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి

62பார்த்தது
మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో మంగళవారం ప్రగతిశీల మహిళా సంఘం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో పలువురు మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி