రైలు ట్రాక్ పనులు పూర్తి.. రైళ్ల పునరుద్ధరణ

71பார்த்தது
మహబూబాబాద్ జిల్లాలో మూడు రోజుల తరువాత బుధవారం రోజు ఇంటికన్నె వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేసి ఒక ట్రాక్ పైన రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ను వరంగల్ వైపు పంపించారు. పలు రైళ్ల ను పునరుద్ధరణ కోసం అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி