187 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు

75பார்த்தது
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మాచర్ల గ్రామం నుండి హైదరాబాద్ కు రెండు కార్లల్లో తరలిస్తున్న 187 కిలోల గంజాయిని మంగళవారం గూడూరు పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు 47 లక్షల 76 వేల రూపాయలు ఉంటుందని నలుగురు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మహబుబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி