రాళ్లవాగులో ఒకరి గల్లంతు.. నలుగురు సురక్షితం

1083பார்த்தது
మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి సమీపంలోని రాళ్లవాగులో ఆదివారం రాత్రి డీసీఎం వ్యానుతో ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు.
రెస్క్ టీం సహాయంతో నలుగురు వ్యక్తులను ఎన్డి ఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. రాళ్ల వాగులో ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడని తెలిపారు.

தொடர்புடைய செய்தி