మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసిన నిందితుడి అరెస్ట్

59பார்த்தது
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య అనే వ్యక్తిని మంత్రాలు చేశాడనే అనుమానంతో శుక్రవారం అదే గ్రామానికి చెందిన మల్లం రాజు ముత్యాలమ్మ గుడి వద్ద మంచం కాలుతో తలపైన కొట్టి చంపాడు. అతని కొడుకు మల్లం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి మల్లం రాజు అనే వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తొర్రూర్ సిఐ జగదీష్ తెలిపారు.

தொடர்புடைய செய்தி