కారును తగలపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

65பார்த்தது
జిల్లా కేంద్రమైన జనగామ పట్టణ కేంద్రంలోని గుండ్లగడ్డ ప్రాంతంలో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో కారును తగులపెట్టిన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ చెర్మెన్ ఎర్రమల్ల సుధాకర్ ఇంటి ముందు ఉన్న కారును పెట్రోల్ పోసి అంటించారని వివరించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி