మృతదేహాన్ని ఇంటి ముందు వేసి ఆందోళన

84பார்த்தது
మృతదేహాన్ని ఇంటి ముందు వేసి ఆందోళన
జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్ మండలం మర్మాముల గ్రామానికి చెందిన రైతు ఉప్పల పెద్దకిట్టయ్య (70) వ్యవసాయ పొలం వద్ద ఉన్న తన బోరును మరో రైతు సుందరగిరి రాములు బుధవారం ధ్వంసం చేశాడు. అది తట్టుకోలేక గుండె ఆగి కింద పడడంతో తలకు రాయి బలంగా తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలంటూ గురువారం మృతదేహాన్ని నిందితుడి ఇంటి ముందు వేసి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

தொடர்புடைய செய்தி