పటాకులు కాల్చి విజయ సంబురాలు

50பார்த்தது
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు తిన్మార్ మల్లన్న విజయం సాధించడంలో సంబరాలు అంబరాన్ని అంటుకుంటున్నాయి. శనివారం ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி