జనగామ జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికుల ఆందోళన

83பார்த்தது
జనగామ జిల్లాలో మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.

தொடர்புடைய செய்தி