రైలు కిందపడి మహిళ దుర్మరణం

2584பார்த்தது
రైలు కిందపడి మహిళ దుర్మరణం
జిల్లా కేంద్రమైన జనగామ నగరంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో రైలు కిందపడి మహిళ మృతి చెందిన విషాదసంఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ఈ సంఘటనలో మృతురాలు జనగాం జిల్లా పాలకుర్తి మండలం శిరీషన్న గూడెం గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ గా గుర్తించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி