డీజేలపై నిషేధం ఎత్తివేయాలని వినతి పత్రం

78பார்த்தது
జనగామ జిల్లాలో ప్రభుత్వం డీజేపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టర్ ఎదుట సోమవారం జిల్లాలోని డీజే నిర్వాహకులు ఆందోళన నిర్వహించారు. షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.

தொடர்புடைய செய்தி