తోడేళ్ళగూడెంలో ఘనంగా గణేష్ నిమజ్జనం

71பார்த்தது
డోర్నకల్ మండలం తోడేళ్ళగూడెం గ్రామంలో గణేష్ నిమజ్జనాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు కోలాటాలను వేస్తూ సందడి చేస్తూ గణేష్ విగ్రహాలను ఊరేగింపు చేశారు. దీనితో గ్రామంలో సందడి వాతావరణంలా మారి పండుగ వాతావరణం నెలకొంది. ప్రతీ గల్లీ గణేశులతో కలకలలాడింది. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు, యువత, పిల్లలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி