అనారోగ్యంతో మత్స్య శాఖ మాజీ అధ్యక్షుడు మృతి

51பார்த்தது
అనారోగ్యంతో మత్స్య శాఖ మాజీ అధ్యక్షుడు మృతి
మహబూబాబాద్ జిల్లా కురివి మండలం బలపాల గ్రామం మత్స్యశాఖ మాజీ అధ్యక్షుడు చెన్నబోయిన వీరన్న అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతదేహానికి గ్రామ ప్రజలు మత్స్యశాఖ సొసైటీ సభ్యులు పలువురు రాజకీయ నాయకులు మృతదేహానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

தொடர்புடைய செய்தி