రైస్ మిల్‌లో సివిల్ సప్లయ్ అధికారుల దాడులు

69பார்த்தது
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఏల్లంపేట శివారు ఉన్న శ్రీ లక్ష్మి పారాబాయిల్డ్ మిల్లు పై శుక్రవారం రాష్ట్ర సివిల్ సప్లై అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. 6 కోట్ల 49 లక్షల, 33 వేల రూపాయల మిల్లింగ్ చేసి లెక్కల్లో క్లారిటీ ఇవ్వాలని అధికారులు సూచించారు. మిల్లింగ్ లెక్కల్లో సరైన వివరాలు ఇవ్వకపోతే మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி