ఆగిన పెండింగ్ వేతనాలు వెంటనే అందించాలి

58பார்த்தது
గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. తమ వేతనాలు ప్రభుత్వం అందిస్తుందన్న ఆశతో తమ సేవలను నిర్వీర్యంగా కొనసాగిస్తున్నామని కూలి పనైనా రోజుకు ఆరు గంటల నుంచి 8 గంటల పని చేస్తే కూలి వస్తుందని కానీ తాము ముద్దొస్తామానం విధులు నిర్వహించిన వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు పరిస్థితి దారుణంగా ఉందని బుధవారం భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி