ఘనంగా ముందస్తు రక్షాబంధన్

76பார்த்தது
ఘనంగా ముందస్తు రక్షాబంధన్
భూపాలపల్లి రూరల్ మండలం గొర్ల వేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ముందస్తు రాఖీ ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతినిధులు మాట్లాడుతూ, సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో రక్షాబంధన్ రాఖీ పౌర్ణమికి గొప్ప విశేషం ఉన్నదని అతి ముఖ్యమైన పండుగని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி