రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

69பார்த்தது
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ ఆదివారం రేగొండ, భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలల్లో డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర పాల్గొని సీఎం ప్లెక్సీ కి పాలాభిషేకం చేశారు.

தொடர்புடைய செய்தி