ప్రజాపాలన దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

75பார்த்தது
ప్రజాపాలన దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
సెప్టెంబర్ 17న జరుగబోయే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు రాకుండా మినిట్ టు మినిట్ పకడ్బందీగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను సోమవారం ఆదేశించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, వేడుకలకు మినిట్ టు మినిట్ షెడ్యూల్ తయారు చేశామని, ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య వస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி