కాత్యాయని అలంకరణలో‌ అమ్మవార్లు

62பார்த்தது
భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మంగళవారం శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరోవ రోజుకు చేరుకున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి అలయ అనుబంధ దేవాలయమైన శ్రీ శుభానంద, సరస్వతీ దేవి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలలో కాత్యాయని అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. శ్రీ శుభానంద దేవి అమ్మవారికి వివిధ రకాల గాజులతో ప్రత్యేక అలంకరించారు. ఆలయా అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

தொடர்புடைய செய்தி