గోదావరి వరద ఉదృతిని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ

65பார்த்தது
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం గోదావరి మెయిన్ ఘాట్ వద్ద ప్రవాహ ఉధృతిని మంగళవారం సాయంత్రం భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. పైన వర్షాలు అధికంగా ఉండడంతో షాపు యజమానులు, ప్రజలు, జాలర్లు, రైతులు, భక్తులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు.

தொடர்புடைய செய்தி