తిరుపతిలో 24 గంటలు వెయిట్ చేశా.. ప్రమాణం చేయడానికి ఎందుకు రాలేదు?: నారా లోకేష్ (వీడియో)

69பார்த்தது
వైసీపీ నేతలు తప్పు చేయకపోతే ప్రమాణం చేయడానికి ఎందుకు రాలేదు అంటూ ప్రశ్నించారు. "తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ నేతలుఏ తప్పూ చేయని వాళ్ళైతే ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? సవాల్ చేసారు కదా ప్రమాణం చేయడానికి రమ్మన్నారు కదా. నేను వచ్చా.. 24 గంటలు తిరుపతిలో వెయిట్ చేశా.. కానీ ప్రమాణం చేయడానికి వాళ్ళు ఎవరూ రాలేదు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది అందుకే ప్రజల ముందు వాస్తవాలు పెట్టాం." అని లోకేష్ అన్నారు.

தொடர்புடைய செய்தி