వినాయక మండపాల్లో పోలీసుల తనిఖీలు

81பார்த்தது
వినాయక మండపాల్లో పోలీసుల తనిఖీలు
కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలోని వినాయక మండపంలో బుధవారం బాంబు స్క్వాడ్ బృందాలు, జాగిలాలతో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. వినాయక మండపాలు, ప్రార్థనా మందిరాల వద్ద అనుమానాస్పదంగా వస్తువులు, మనుషులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

தொடர்புடைய செய்தி