వేలం పాటలో లడ్డును దక్కించుకున్న ముస్లిం సోదరుడు

71பார்த்தது
వేలం పాటలో లడ్డును దక్కించుకున్న ముస్లిం సోదరుడు
పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎంపీపీ కరణం అరవిందరావు పాల్గొని మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు సోదర భావంతో మెలగాలని అన్నారు. వినాయకుని వేలం పాటలో భాగంగా వినాయక లడ్డును గ్రామానికి చెందిన నర్సింలు రూ. 1. 30 లక్షలకు, మరో లడ్డును రూ. 75 వేలకు మైనార్టీ సోదరుడు నజీర్ కైవసం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி