న్యాయ విజ్ఞాన సదస్సు

71பார்த்தது
న్యాయ విజ్ఞాన సదస్సు
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి లీగల్ అడ్వైజర్, కౌన్సిలర్ సభ్యులు, గౌస్ పాషా, మోహన్, విద్యార్థులకు పలుచట్టలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆపద సమయంలో డయల్ 100, షీటీం లకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి దేవి కిషన్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி