ఉపాధ్యాయుడికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

69பார்த்தது
ఉపాధ్యాయుడికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
గండిడ్ మండలం గాదిర్యాల్ గ్రామానికి చెందిన పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, సీనియర్ ఉపాధ్యాయుడు టి. వెంకటయ్య పార్థీవదేహానికి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేందర్, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி