ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన

54பார்த்தது
ఉమ్మడి మద్దూర్ మండలం, కిషన్ నగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన పలువురుని ఆకట్టుకుంది. కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி