VIDEO: కూరగాయల వ్యాపారుల బండ్లను ధ్వంసం చేసిన యువకులు

83பார்த்தது
ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. దుర్గాదేవి విగ్రహ నిమజ్జనం ఊరేగింపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక యువకులు రెచ్చిపోయారు. రోడ్డు పక్కన ఉన్న కూరగాయల వ్యాపారుల బండ్లను ధ్వంసం చేశారు. కూరగాయలను కిందపడేసి బండ్లను బోల్తా పడేశారు. అనంతరం పోలీసులను చూసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు యువతను తీవ్రంగా విస్మరిస్తున్నారు

தொடர்புடைய செய்தி