VIDEO: ఉదృతంగా బొగత.. సందర్శన నిలిపివేత

593பார்த்தது
ములుగు జిల్లా వాజేడు మండల పరిధి చీకుపల్లి సమీపంలోని బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో జిల్లా ఆటవీశాఖ అధికారులు సెప్టెంబర్ 1 నుంచి సందర్శన నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో బొగతా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో పర్యాటకులకు భద్రత మేరకు జలపాతం సందర్శన నిలిపివేశామని, పర్యాటకులు గమనించాలని అధికారులు కోరారు.

தொடர்புடைய செய்தி