తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి

573பார்த்தது
తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి
ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. బహరైచ్ జిల్లా ప్రజలను తోడేళ్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులపై తోడేళ్లు దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ తోడేళ్ళ దాడుల్లో 8 మృతిచెందగా, 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ‘ఆపరేషన్ బేడియా’ పేరుతో చర్యలు చేపట్టింది.

தொடர்புடைய செய்தி