50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్‌

68பார்த்தது
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్‌
టెక్నో మొబైల్స్‌ కెమన్‌ సిరీస్‌ లో 2 కొత్త ఫోన్లను భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది. టెక్నో కెమన్‌ 30 5G, కెమన్‌ 30 ప్రీమియర్‌ 5G పేరిట వీటిని లాంచ్‌ చేసింది. 50MP సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీతో వీటిని తీసుకొచ్చారు. టెక్నో కెమన్‌ 30 5Gలో 2 వేరియంట్లలో వస్తున్న ఈ మొబైల్‌లో 8GB+256GB ధర రూ.22,999 కాగా, 12GB+256GB ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. కెమన్‌ 30 ప్రీమియర్‌ 5Gలో 12GB+512GB వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది.

தொடர்புடைய செய்தி