కొండచిలువపై కూర్చుని సవారీ చేసిన పసిపిల్లలు (Video)

84பார்த்தது
పాములు, కొండచిలువలను చూసేందుకే చాలా మంది భయపడుతుంటారు. అయితే కొందరు మాత్రం వాటితో ఆడుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు బాలికలు ఆడుకుంటుండగా.. ఓ పెద్ద కొండచిలువ అటుగా వస్తుంది. దాన్ని చూడగానే భయంతో పారిపోవాల్సిన పిల్లలు.. అందుకు విరుద్ధంగా దానిపై కూర్చుని సవారీ చేస్తారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

தொடர்புடைய செய்தி