తిరుమల లడ్డూ వివాదం.. అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం

65பார்த்தது
తిరుమల లడ్డూ వివాదం.. అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యం పెట్టడంపై నిషేధం విధించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే స్వామికి నైవేద్యం పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించినట్లు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. తిరుమలలో లడ్డూ తయారీ మొత్తం ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే జరిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி