మూడో రోజు ముగిసిన ఆట.. భారత్‌ 231/3

81பார்த்தது
మూడో రోజు ముగిసిన ఆట.. భారత్‌ 231/3
భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న భారత్‌.. ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది. కోహ్లీ (70), సర్ఫరాజ్ (70*) పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. జైస్వాల్ (35) పరుగులు చేశాడు.

தொடர்புடைய செய்தி