గురుకులాల్లో సమస్యల తిష్ఠ

67பார்த்தது
గురుకులాల్లో సమస్యల తిష్ఠ
పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. కొన్ని గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. అద్దె భవనాల్లో సౌకర్యాలు లేకపోవడంతో అసౌకర్యాల నడుమ విద్యాబోధన సాగుతోంది. ఇరుకు గదులు, సరిపడా లేని మరుగుదొడ్లు, నీటి సమస్య, వెలుతురు లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

தொடர்புடைய செய்தி