ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించలేదని.. 2 రోజుల్లో చెక్క వంతెన నిర్మించుకున్న ఛత్తీస్‌గఢ్ ప్రజలు

1555பார்த்தது
ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించలేదని.. 2 రోజుల్లో చెక్క వంతెన నిర్మించుకున్న ఛత్తీస్‌గఢ్ ప్రజలు
ఛత్తీస్‌గఢ్ లోని కంకేర్లో కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని అక్కడి గ్రామస్థులు 15 ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో గ్రామస్థులే ముందుకొచ్చారు. 2 భాగాలుగా ఉన్న ఈ వంతెనను చెక్కలతో 2 రోజుల్లోనే నిర్మించి హౌరా అనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వంతెన నిర్మాణంతో 45 కి.మీగా ఉన్న దూరం 10 కి.మీకు తగ్గింది. వర్షాలకు చినార్ నది పొంగడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు చెప్పారు.

தொடர்புடைய செய்தி