సెలవు వస్తుందని తోటి బాలుడిని కొట్టి చంపిన పిల్లలు

1098பார்த்தது
సెలవు వస్తుందని తోటి బాలుడిని కొట్టి చంపిన పిల్లలు
ఢిల్లీలోని దయాల్‌పూర్ ప్రాంతంలో మదర్సాలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మదర్సాలో ఐదేళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. విచారణలో 9, 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలురు ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. బాలుడిని వారు కిరాతకంగా కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. సెలవు వస్తుందనే ఉద్దేశంతో వారు ఇలా చేశారని పేర్కొన్నారు. టీవీ షోల వల్ల పిల్లలు ప్రభావితమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

தொடர்புடைய செய்தி