గానుగుబండా గ్రామంలో పర్యటించిన త్రిపుర గవర్నర్..

83பார்த்தது
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగొండ గ్రామంలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, బుధవారం రోజు పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో పాల్గొని గ్రామస్తులతో మాట్లాడారు. చిన్ననాటి జ్ఞాపకాలను గవర్నర్ గుర్తుచేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించి ఘన స్వాగతం పలికిన, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி