తుంగతుర్తిలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పర్యటన

60பார்த்தது
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, బుధవారం పర్యటించారు. మొదటి సారి నియోజకవర్గం కేంద్ర నికి వచ్చిన సందర్భంగా ఘనస్వాగతం పలికారు. గవర్నర్ కి పోలీసులు గౌరవ వందనం చేశారు. ఈ ప్రాంత సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు చూపిస్తున్న ఆదిలాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி