రైతు రుణమాఫీ అంశం పక్కదారి పట్టించేందుకే దాడి చేశారు..

62பார்த்தது
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో రాళ్ల దాడిలో గాయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలను మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి దాడులకు మేము భయపడమని అన్నారు. రైతు రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించడానికి దాడులు చేశారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி