చికిత్స పొందుతూ గాయపడ్డ వ్యక్తి మృతి

77பார்த்தது
చికిత్స పొందుతూ గాయపడ్డ వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. ద్వారకుంట శివారులో పిట్టల రాములు (32) ఈ నెల 20న తన వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రాములుకు తీవ్ర గాయాలు కాగా, వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி