ఛైర్మన్ లను అభినందించిన మంత్రి ఉత్తమ్

78பார்த்தது
ఛైర్మన్ లను అభినందించిన మంత్రి ఉత్తమ్
తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా నియమితులైన కోదండ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి అలేఖ్య పుంజల, డాక్టర్ వినయ్ పుంజల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ లను మంత్రి అభినందించి, వారి నూతన నియామకాల్లో వారి కృషి ఫలించి రాష్ట్రానికి ప్రయోజనం కలిగిస్తుందని తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி