మృతుడికి బిజెపి నాయకులు పిల్లి రామరాజు యాదవ్ నివాళి

61பார்த்தது
మృతుడికి బిజెపి నాయకులు పిల్లి రామరాజు యాదవ్ నివాళి
నల్లగొండ పట్టణ పరిధిలోని 27వ వార్డు ఓల్డ్ సిటీ వాస్తవ్యులు అక్కనపల్లి బలరాం తండ్రి అక్కనపల్లి నరసయ్య అనారోగ్యంతో మరణించారు. శనివారం నరసయ్య దశ దిన కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ హాజరై పూలమాలవేసి నివాళులర్పించారు. వారి వెంట అనుచరులు, కార్యకర్తలు తదితరులున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி