సీనియర్ ఉపాధ్యాయులు సత్తార్ మృతి బాధాకరం.. మాజీ ఎంపీ బడుగుల

58பார்த்தது
సీనియర్ ఉపాధ్యాయులు సత్తార్ మృతి బాధాకరం.. మాజీ ఎంపీ బడుగుల
ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులు చేసిన సీనియర్ ఉపాధ్యాయులు సత్తార్ మృతి బాధాకరం అని మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం మునగాల మండలం నర్సింహులగూడెంలో సత్తార్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీయస్ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి ఆంజనేయులు, కత్తి భగత్, కుంచెం నర్సయ్య ఉన్నారు.

தொடர்புடைய செய்தி