పెన్సిల్ మొనపై సర్వేపల్లి... సూక్ష్మ కళాకారుని ప్రతిభ

55பார்த்தது
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి గురువారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా పెన్సిల్ మొనపై సర్వేపల్లి ప్రతిమను చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్కలపై జాతీయ నాయకుల, ప్రజాప్రతినిధుల, కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కి అబ్బుర పరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி