విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలి

74பார்த்தது
విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలి
విద్యార్దులు విద్యార్థి దశ నుండే పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. బుధవారం కోదాడ కిట్స్ మహిళ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన స్వచ్ఛత- ఈ- సేవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. గాంధీ, కళాశాల డైరెక్టర్ డా. నాగార్జున రావు, కృష్ణారావు, వివిధ విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, ఐజాజ్, స్రవంతి ఉన్నారు.

தொடர்புடைய செய்தி