త్రిపురారం లో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

2408பார்த்தது
త్రిపురారం లో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
వైయస్ షర్మిలమ్మ తలపెట్టిన మహా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం కోదాడ నియోజకవర్గం త్రిపురారం గ్రామంలో కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో పాలేరు నియోజకవర్గం నాయకులు పసుపులేటి సైదులు పాల్గొన్నారు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி