కరివిరాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా సాయి ఈశ్వరి

83பார்த்தது
కరివిరాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా సాయి ఈశ్వరి
నడిగూడెం మండల కరివిరాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా సాయి ఈశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఆమె గతంలో మునగాల మండల కేంద్రం లోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సహకారంతో పాఠశాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி