రుద్రాభిషేకం గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం : మంత్రి

68பார்த்தது
రుద్రాభిషేకం గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం : మంత్రి
హుజూర్ నగర్ లో నిర్వహించే మహా రుద్రాభిషేకం ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం అని రాష్ట్ర నీటి పారుదల, ఫౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహా రుద్రాభిషేకం వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, మాహా రుద్రాభిషేకం నిర్వాహకులు గజ్జి ప్రభాకర్, ఓరుగంటి నాగేశ్వర్ రావు కీత మల్లికార్జున్, గుండా శ్రీను ఉన్నారు.

தொடர்புடைய செய்தி