ట్రాక్టర్ ఎక్కిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

72பார்த்தது
ట్రాక్టర్ ఎక్కిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ నియోజకవర్గంలో వరద తాకిడితో గండ్లు పడిన చెరువులు కాలువలకు జరుగుతున్న మరమ్మత్తులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఇందులో భాగంగా చిలుకూరు మండలం ఆర్లగూడెం వద్ద రెడ్ల కుంట మేజర్ కాలువకు పడిన గండి మరమ్మత్తు పనులను పరిశీలించారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేసి రైతులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி